
నేనున్నాను పుస్తకాన్ని అందుకున్న బాలయ్య, ఎన్టీఆర్, రాజమౌళి ….. ఇప్పటికే చాలా ఆధ్యాత్మిక పుస్తకాలను రచించిన పురాణపండ శ్రీనివాస్ అనే రచయిత హనుమంతుని లీలలను కొనియాడుతూ “నేనున్నాను” అనే పుష్టాన్ని రచించారు. తిరుమల ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, పూర్వపు ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఈ పుస్తకాన్ని అభినందించారు కూడా. ఇక ఈ పుస్తకాన్ని బయటకు తీసుకురావటానికి సహకరించిన వారాహి అధినేత సాయి కొర్రపాటి కి కృతఙ్ఞతలు తెలుపుతూ, సెలెబ్రిటీలు కొంత మంది మందికి “నేనున్నాను” పుస్తకాన్ని రచయిత అందించారు. ఆ పుస్తకం అందుకున్న వారిలో రాజమౌళి, బాలయ్య, ఎన్టీఆర్ కూడా ఉండటం విశేషం.
- మరోసారి వేడి పెంచిన అనిత (ఫొటోలతో)
- నెట్లో సెగలు పుట్టిస్తున్న రామ్ చరణ్ హీరోయిన్ (ఫొటోలతో)
- ఎంత చూపించినా ఉపయోగం లేదట (ఫొటోలతో)
- ఈసారి సినిమా కాదు గేమ్ కాపీ కొట్టారట
- బిగ్ బాస్ 3 లోకి హాట్ బ్యూటీ వైల్డ్ కార్డు ఎంట్రీ ??
- అరటిపళ్ళు కూడా హానికరమే అంటున్న బాలీవుడ్ హీరో
- భీమా డబ్బులకోసం చంపాలనుకుంటుంది … సాక్షి శివానంద్ పై తీవ్ర ఆరోపణలు
- ఒక్క పోస్టుకు రెండు కోట్లు ??
- ఈవయసులో ఇంత హాట్ గానా ?? (ఫొటోలతో)
- ఎద అందాలతో షాకిచ్చిన పూజాహెగ్డే
Loading...